---Advertisement---

ఓయూ ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

By
On:
Follow Us

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శశికాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షా ఫీజును ఈ నెల 29వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. పరీక్షలు వచ్చే నెలలోనే ఉంటాయన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment