---Advertisement---

UPSC అభ్యర్థులకు అలర్ట్​

By
On:
Follow Us

ఇకపై సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్​ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి. గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తరువాత మాత్రమే అభ్యర్థులు తమ వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మాజీ ఐఏఎస్​ పూజా ఖేద్కర్‌పై  ఆరోపణలు నేపథ్యంలో యూపీఎస్​సీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment